వెంకటేష్‌ వచ్చేది అప్పుడే అంటూ.. చిరు ముందే లీకిచ్చిన అనిల్ రావిపూడి


అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన “మన శంకరవర ప్రసాద్ గారు” చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ లో సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సుష్మిత కొనిదల సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి తన అద్భుతమైన కామెడీ టైమింగ్, ఎనర్జీ, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరించనున్నారని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ చిత్రంలో నయనతార శశిరేఖ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా విక్టరీ వెంకటేష్ 20-25 నిమిషాల పాటు క్యామియో పాత్రలో మెరవనున్నారు. సినిమా ఆఖరి భాగంలో వెంకటేష్ ఎంట్రీతో థియేటర్లలో సందడి వాతావరణం ఏర్పడుతుందని చిత్ర బృందం పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త ఏడాదికి పాత సినిమాలతో వెల్ కమ్

75 దాటిన తర్వాత రజినీ ప్లాన్ మారిపోయిందా

2025లో మాయ చేసిన కొత్తమ్మాయిలు వీళ్లే

మెగా విక్టరీ సాంగ్.. థియేటర్లలో పూనకాలు ఖాయం

టాలీవుడ్ 2025 రివ్యూ.. ఈ ఏడాది మనోళ్లు సాధించిన విజయాలేంటి ??



Source link

Leave a Comment