జేసీ ప్రభాకర్ రెడ్డి నూతన సంవత్సర వేడుకల ఏర్పాట్లు, ఇతర ప్రణాళికలను వివరించారు. డిసెంబర్ 5 నుంచి 10 వరకు పిల్లలు, పెద్దల కోసం ఎగ్జిబిషన్లు ఉంటాయని తెలిపారు. 30వ తేదీన డిగ్రీ, పదో తరగతి విద్యార్థులకు, 31న వివాహితులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలకు సినీ నటి మాధవీలతను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. గతంలో తమ మధ్య చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు రాజీ కుదుర్చుకున్నామని, ఆమె వస్తారో లేదో తెలియదని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
విద్యుత్ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
Samantha: ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
Gmail: గుడ్ న్యూస్.. మీ మెయిల్ ఐడీని మార్చుకోవచ్చు.. ఈ విధంగా
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత