సినిమా పరిశ్రమలో వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితాలను సమతుల్యం చేసుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా కథానాయికలకు, అందులోనూ తల్లులైన తారలకు తమ కెరీర్ను నిలబెట్టుకోవడం పెద్ద సవాలు. ఈ కారణంగానే, నేటి తరం నటీమణులు తమ కుటుంబాలకు ఎక్కువ సమయం కేటాయించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల నటి కియారా అద్వానీ తన కెరీర్కు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో హడావిడిగా సినిమాలు చేయనని, ప్రైవేట్ ఈవెంట్స్లోనూ తక్కువగానే కనిపిస్తానని ఆమె స్పష్టం చేశారు. తల్లయ్యాక తన వ్యక్తిగత జీవితం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కియారా నిర్ణయించుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :