సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో


ఛాంపియన్ సినిమా అఖండ విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంది. సినిమా హిట్‌ అయిన సంతోషంలో చిత్ర యూనిట్‌ సభ్యులు వెంకన్న సన్నిధికి చేరుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. నటీనటులు రోషన్, అనస్వరా రాజ్‌లతో పాటు పలువురు సాంకేతిక నిపుణులు తిరుమల పర్యటనలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది. సినిమాకు ప్రేక్షకుల నుండి లభించిన అద్భుతమైన ఆదరణ పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. విజయాన్ని అందించినందుకు శ్రీవారి ఆశీస్సులు కోరారు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రాణం తీసిన సెల్‌ ఫోన్‌ టాకింగ్ వీడియో

సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో



Source link

Leave a Comment