Cinema : 2025లో 1000 కోట్లు వసూలు చేసిన ఏకైక సినిమా ఇదే.. ఇప్పటికీ థియేటర్లలో సంచలనమే..

Cinema : 2025లో 1000 కోట్లు వసూలు చేసిన ఏకైక సినిమా ఇదే.. ఇప్పటికీ థియేటర్లలో సంచలనమే..

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతుంది ధురంధర్ సినిమా. బాలీవుడ్ స్టా్ర్ హీరో రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇందులో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలకపాత్రలు పోషించగా.. ఇన్నాళ్లు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన సారా అర్జున్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ చిత్రానికి ఆధిత్య ధార్ దర్శకత్వం వహించగా.. 1999 IC-814 హైజాకింగ్, 2001 పార్లమెంట్ దాడి, ముంబై దాడులు … Read more

UPSC NDA NA 2026 Exam Date: త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. మరో రెండు రోజులే ఛాన్స్! రాత పరీక్ష ఎప్పుడంటే.. – Telugu News | UPSC CDS, NDA NA 2026 (1) Exam Date out: Online Application deadline will be end on December 30

UPSC NDA NA 2026 Exam Date: త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. మరో రెండు రోజులే ఛాన్స్! రాత పరీక్ష ఎప్పుడంటే.. – Telugu News | UPSC CDS, NDA NA 2026 (1) Exam Date out: Online Application deadline will be end on December 30

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28: యూపీఎస్సీ ఆధ్వర్యంలో త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలు వంటి రక్షణ శిక్షణా సంస్థల్లో ప్రవేశం కోసం ఇటీవల యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I), 2026 నోటిఫికేషన్‌, ఎన్‌డీఏ & ఎన్‌ఏ-2026 ఎగ్జామినేషన్‌ 1 నోటిఫికేషన్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా 451 పోస్టులను నేషనల్ డిఫెన్స్ … Read more

ఒకే ఇమేజ్‌కు పరిమితం కావొద్దంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేసిన స్టార్ హీరోయిన్!

ఒకే ఇమేజ్‌కు పరిమితం కావొద్దంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేసిన స్టార్ హీరోయిన్!

Star. Heroine. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమల్లో తనదైన గుర్తింపు సాధించిన ఈ కథానాయిక ‘కిరిక్ పార్టీ’తో మొదలైన ప్రయాణం అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా స్టార్‌డమ్‌కు తీసుకెళ్లింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్ల నుంచి కంటెంట్ ఆధారిత చిత్రాల వరకు విభిన్న కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. 2025లో వరుస హిట్లతో జోరుమీదున్న ఆమెకు ఈ ఏడాది చాలా ప్రత్యేకమని అనిపించింది. ఇక రష్మిక మందానా తన గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. “ప్రతి సంవత్సరం ఇలానే … Read more

శామ్‌సంగ్‌ ట్రై-ఫోల్డ్ ఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! – Telugu News | Samsung Galaxy Z Tri Fold Fails Durability Tests: A Big Shock to Tech Fans

శామ్‌సంగ్‌ ట్రై-ఫోల్డ్ ఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! – Telugu News | Samsung Galaxy Z Tri Fold Fails Durability Tests: A Big Shock to Tech Fans

కొత్త టెక్నాలజీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెక్‌ ప్రియులకు ఒక బిగ్‌ షాక్‌. శామ్‌సంగ్‌ ట్రిపుల్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ Z ట్రై-ఫోల్డ్, కఠినమైన మన్నిక పరీక్షల శ్రేణిలో విఫలమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఒక వైరల్ వీడియోలో ఫోన్‌ స్క్రీన్, ఛాసిస్ ఒత్తిడిలో విరిగిపోతున్నట్లు చూడొచ్చు. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఇటీవల ఈ ప్రీమియం ఫోల్డబుల్‌ను – ఇప్పటివరకు అత్యంత ఖరీదైనది – చైనా, దక్షిణ కొరియా, యుఎఇ, యుఎస్ఎ, యూరప్‌తో … Read more

Chandrababu Naidu: ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవం.. భార్య భువనేశ్వరిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu: ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవం.. భార్య భువనేశ్వరిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు శనివారం (డిసెంబర్ 27) గండిపేటలో ఘనంగా జరిగాయి. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విద్యార్థులందరికీ అభినందనలు. ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షిక ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. విద్యార్థులకు అధ్యాపకులకు నిర్వాహకులకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. గండిపేటకు వస్తే నాకు చాలా జ్ఞాపకాల గుర్తుకొస్తాయి. గండిపేట ఒకప్పుడు రాజకీయ కేంద్రం పార్టీ హెడ్ క్వార్టర్స్. … Read more

గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారు

గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారు

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరు మార్పుపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో నిర్ణయించారు. ఈ పథకం పేరు నుండి గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గ్రామీణ ప్రజలకు పని హక్కు కల్పించిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, తద్వారా బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చాలని కేంద్రం చూస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ … Read more

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ ఘటన జరిగింది. అభిమానులను అదుపు చేసే ప్రయత్నంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో రేవతి అనే మహిళ తన కుమారుడు శ్రీతేజతో కలిసి కిందపడిపోయారు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందగా, శ్రీతేజ కోలుకుంటున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: వచ్చే … Read more

The Raja Saab Pre Release Event: ‘సీనియర్ల తర్వాతే మేము’.. సంక్రాంతి బాక్సాఫీస్ క్లాష్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్ – Telugu News | Prabhas Electrifying Speech At The Raja Saab Pre Release Event, Watch Video

The Raja Saab Pre Release Event: ‘సీనియర్ల తర్వాతే మేము’.. సంక్రాంతి బాక్సాఫీస్ క్లాష్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్ – Telugu News | Prabhas Electrifying Speech At The Raja Saab Pre Release Event, Watch Video

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం (డిసెంబర్ 27) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులను ఉత్తేజపరిచేలా మాట్లాడారు. ‘ ముందుగా సుమ గారు అంటే నాకు చాలా ఇష్టమని. ఆవిడ ఉంటే ఈవెంట్ చాలా హ్యాపీగా … Read more

The Raja Saab Pre Release Event: ‘అందుకే పెళ్లి చేసుకోలేదు’.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

The Raja Saab Pre Release Event: ‘అందుకే పెళ్లి చేసుకోలేదు’.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమా ది రాజా సాబ్. మారుతి తెరకెక్కించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ తో పాటు చాలా మంది స్టార్స్ ఈ మూవీలో భాగమయ్యారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. … Read more

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్

భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు. సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టిన కోహ్లీ, తన ఫామ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై సెంచరీ బాదిన విరాట్, గుజరాత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరులోని అలుర్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ కేవలం 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 77 … Read more