చెర్రీతో జోడీ కట్టనున్న రుక్మిణి..? వీడియో


రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రానున్న చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన వివిధ అంచనాలు వస్తున్న నేపథ్యంలో, కథానాయికగా రుక్మిణి వసంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంతారా మొదటి చాప్టర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రుక్మిణి వసంత్, 2025లో ప్రజలను ఆకట్టుకున్న గ్లామర్ ఫేస్‌గా నిలిచారు. కన్నడ నుంచి తమిళం, ఆపై తెలుగులోకి ఆమె ప్రయాణం కొనసాగింది. త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని ప్రణాళికలు రచిస్తున్న రుక్మిణి, తెలుగులో రామ్ చరణ్ సినిమాకు సంతకం చేశారా అనేది ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో



Source link

Leave a Comment