కూటమి ఐక్యతా రాగం.. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు – Telugu News | AP NDA Alliance Unity: Budget Session Strategy to Counter YCP for State Development

కూటమి ఐక్యతా రాగం.. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు – Telugu News | AP NDA Alliance Unity: Budget Session Strategy to Counter YCP for State Development

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ప్రాధాన్యతను సంతరించికుంది. కూటమి సభ్యులంతా ఐకమత్యంతో పనిచేస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. నిబద్ధత లేకపోతే ఫలితాలు కష్టమన్నారు. 20 నెలల కూటమి పాలనలో ఎక్కడా విభేదాలు లేవన్నారు చంద్రబాబు. కూటమి సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. అసెంబ్లీ సమావేశాలను కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సీరియస్‌గా తీసుకోవాలన్నారు చంద్రబాబు. సభ్యలు ప్రసంగాలు వింటా.. మంత్రుల సమాధానమూ వింటా అన్నారు చంద్రబాబు. వైసీపీ … Read more

Tomato Crisis: కన్నీరు పెట్టిస్తున్న టమోటా.. రోడ్లపైనే కుప్పలుగా..

Tomato Crisis: కన్నీరు పెట్టిస్తున్న టమోటా.. రోడ్లపైనే కుప్పలుగా..

టమోటా ధరలు మళ్ళీ పతనం కావడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. మదనపల్లి తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద టమోటా సాగు కేంద్రాలైన పత్తికొండ, ఆలూరు, ఆదోని, డోన్ తదితర ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమోటా ధర కేవలం రూ. 5 కు పడిపోయింది. కూలీలు, ఎరువులు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, కనీసం కిలోకు రూ. 20 ధర లభిస్తేనే రైతుకు గిట్టుబాటు … Read more

Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిధులు విడుదల.. – Telugu News | Andhra pradesh Government Releases 1200 Crore Fee Reimbursement Dues

Andhra Pradesh: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిధులు విడుదల.. – Telugu News | Andhra pradesh Government Releases 1200 Crore Fee Reimbursement Dues

ఏపీలోని విద్యార్థులకు కూటమి సర్కార్ భారీ గుడ్‌న్యూస్ అందించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఒకేసారి విడుదల చేసింది. దాదాపు రూ.1200 కోట్ల బకాయిలను మంగళవారం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్ధికశాఖ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల కొన్ని విద్యాసంస్థలు పరీక్షల హాల్ టికెట్లను ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ … Read more

Hyderabad: ఎంతకు తెగించార్రా.. టెన్త్ స్టూండెట్‌ను ట్రాప్ చేసిన ఫిజిక్స్ టీచర్.. పేరెంట్స్‌కు తెలియకుండా..

Hyderabad: ఎంతకు తెగించార్రా.. టెన్త్ స్టూండెట్‌ను ట్రాప్ చేసిన ఫిజిక్స్ టీచర్.. పేరెంట్స్‌కు తెలియకుండా..

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్ మాయమాటలు చెప్పి ఓ టెన్త్‌ క్లాస్ విద్యార్థిని రహస్యంగా పెళ్లి చేసుకున్న ఘటన మేడ్చల్‌ జిల్లా పోచారం పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన టీచర్ పిల్లల జీవితాలతో ఆడుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుతు తెలిపిన వివరాల ప్రకారం.. … Read more

Aadhaar Card: పిల్లల ఆధార్ కార్డుల్లో మార్పులు.. యూఐడీఏఐ కీలక అప్డేట్.. – Telugu News | UIDAI Over 10 Million Childrens Aadhaar Biometrics Updated Across 8300 Schools

Aadhaar Card: పిల్లల ఆధార్ కార్డుల్లో మార్పులు.. యూఐడీఏఐ కీలక అప్డేట్.. – Telugu News | UIDAI Over 10 Million Childrens Aadhaar Biometrics Updated Across 8300 Schools

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆధార్ వివరాల అప్‌డేట్‌ విషయంలో కీలక మైలురాయిని సాధించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్లు నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల ఆధార్ కార్డులోని బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి. వేలిముద్రలు, ఐరిస్ వంటి వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు చిన్న వయస్సులో ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు పేరు, ఫొటో, డేట్ ఆఫ్ బర్త్, లింగం, చిరునామా … Read more

Guntur: మానవత్వం చాటుకున్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి.. – Telugu News | Guntur West MLA Galla Madhavi Helps Accident Victims, Rushes Them to Hospital

Guntur: మానవత్వం చాటుకున్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి.. – Telugu News | Guntur West MLA Galla Madhavi Helps Accident Victims, Rushes Them to Hospital

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం కొండవీడులో నిర్వహించిన ఉత్సవాలకు హాజరైన అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా.. ఫిరంగిపురం–కొండవీడు మధ్య రహదారిపై ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన విషయం ఆమె గమనించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గల్లా మాధవి ఆలస్యం చేయకుండా క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. రక్తస్రావంతో బాధపడుతున్న వారిని తక్షణమే తన సొంత వాహనంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి … Read more

Andhra News: అయ్యో దేవుడా? ఇంకా ఎన్నాళ్లీ మరణమృదంగం..!సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి! – Telugu News | Tragic Death of Tribal Girl in Parvathipuram Manyam Hostel: Alleged Medical Negligence and Government Lapses Exposed

Andhra News: అయ్యో దేవుడా? ఇంకా ఎన్నాళ్లీ మరణమృదంగం..!సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి! – Telugu News | Tragic Death of Tribal Girl in Parvathipuram Manyam Hostel: Alleged Medical Negligence and Government Lapses Exposed

గత నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న రూపను ఫిబ్రవరి 3 తేదీన తేదీన నీలకంఠాపురంలో ఉన్న పిహెచ్ సి కి తరలించి చికిత్స అందించారు. అక్కడ జ్వరం తగ్గక పోవడంతో మూడు రోజుల తరువాత అక్కడ నుంచి కురుపాం సిహెచ్‌సికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతుండగానే మరింత అనారోగ్యానికి గురై జ్వరంతో పాటు ఫీట్స్ కూడా వచ్చాయి. దీంతో అక్కడి నుంచి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో విశాఖ … Read more

సర్దిచెప్పేందుకు వెళ్లిన వృద్ధురాలిపై అమానుష దాడి.. పారతో ముసలావిడను చావగొట్టిన యువకుడు! – Telugu News | Delhi: greater Noida elderly woman attacked with a shovel in a life threatening assault

సర్దిచెప్పేందుకు వెళ్లిన వృద్ధురాలిపై అమానుష దాడి.. పారతో ముసలావిడను చావగొట్టిన యువకుడు! – Telugu News | Delhi: greater Noida elderly woman attacked with a shovel in a life threatening assault

ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన అమానుష సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉప్రాల్సి గ్రామంలో, ఒక చిన్న వివాదం కారణంగా ఒక యువకుడు వృద్ధ మహిళపై అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ మహిళను స్థానికులు ఆసుపత్రిిక తరలించారు. ఈ భయానక సంఘటన మొత్తం సమీపంలోని సిసిటివి కెమెరాలో రికార్డైంది. ఇది నిందితుడి క్రూరత్వాన్ని స్పష్టంగా చూపిస్తుంది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, పోలీసులు వేగంగా చర్య తీసుకుని ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. … Read more

Andhra Crime: అయ్యో.. ఎంత పనిచేశావమ్మా.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య! – Telugu News | Tirupati Tragedy: Mother and Two Daughters Die by Suicide Amid Suspected Financial Distress

Andhra Crime: అయ్యో.. ఎంత పనిచేశావమ్మా.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య! – Telugu News | Tirupati Tragedy: Mother and Two Daughters Die by Suicide Amid Suspected Financial Distress

ఇద్దరి పిల్లలతో సహా తల్లి కూడా ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పిడిన ఘటన తిరుపతి జిల్లా పూత్తూరులో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. పుత్తూరు మండలం పైడిపల్లికి చెందిన శివకుమార్, నేశనూరుకు చెందిన పద్మకు 8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి జరిగింది. పద్మ శివకుమార్ లు పుత్తూరులోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీళ్లకు తేజశ్రీ(7), లాస్య(5) ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు ప్రస్తుతం పుత్తూరులోని ఒక ప్రైవేటు స్కూల్‌లో చదువుతుండగా … Read more

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ.. టాప్ గ్రేడ్‌లో ఆ ముగ్గురు..? – Telugu News | Bcci central contracts rohit sharma virat kohli demoted 30 players list

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ.. టాప్ గ్రేడ్‌లో ఆ ముగ్గురు..? – Telugu News | Bcci central contracts rohit sharma virat kohli demoted 30 players list

BCCI Central Contracts: అనుకున్నట్లుగానే బీసీసీఐ రోహిత్, కోహ్లీలకు షాకిచ్చింది. ఎందుకంటే, బీసీసీఐ తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఈ ఇద్దరు దిగ్గజాల గ్రేడ్ లను తగ్గించింది. మొత్తం 30 మంది ఆటగాళ్లతో విడుదలై ఈ జాబితాలో టీమిండియా సెన్సేషన్ పేరు లేకపోవడం గమనార్హం. ఇందులో కీలక అంశం ఏంటంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గ్రేడ్ లను ఏ+ నుంచి బీ గ్రేడ్ కు తగ్గించింది. అలాగే ఏ+ గ్రేడ్ ను రద్దు … Read more