మా ప్రభాస్‌నే అంటావా..! సప్తగిరి పై ప్రభాస్ ఫాన్స్ ఫైర్.. అసలేమైందంటే

మా ప్రభాస్‌నే అంటావా..! సప్తగిరి పై ప్రభాస్ ఫాన్స్ ఫైర్.. అసలేమైందంటే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నాడు మారుతి. చాలా కాలం తర్వాత మారుతి ఎంటర్టైనర్ తో రావడంతో ఈ సినిమా పై పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ సినిమా … Read more

Ernakulam Express Fire: ప్రయాణికులకు అలర్ట్.. విశాఖ-విజయవాడ మార్గంలో పలు ట్రైన్ సర్వీసులు రద్దు..! – Telugu News | Tata Nagar Ernakulam Express Fire Accident: Train services have been suspended on Visakhapatnam Vijayawada route

Ernakulam Express Fire: ప్రయాణికులకు అలర్ట్.. విశాఖ-విజయవాడ మార్గంలో పలు ట్రైన్ సర్వీసులు రద్దు..! – Telugu News | Tata Nagar Ernakulam Express Fire Accident: Train services have been suspended on Visakhapatnam Vijayawada route

ఎలమంచిలి, డిసెంబర్‌ 29: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్‌లో జరిగిన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాదం ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఏసీ బోగీ B1లో చెలరేగిన మంటలు.. B1 నుంచి మరో ఏసీ బోగి M2కి అంటుకన్నాయి. మంటల్లో B1, M2 బోగీలు పూర్తిగా దగ్ధమవగా B1 బోగిలో ఒకరు సజీవదహనమైనట్లు ఇప్పటికే రైల్వే పోలీస్‌ అధికారులు వెల్లడించారు. మృతుడిని విజయవాడ వాసిగా గుర్తించారు అధికారులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు … Read more

Jr NTR: అందరి దృష్టీ.. తారక్‌ నెక్స్ట్ మూవీ మీదే

Jr NTR: అందరి దృష్టీ.. తారక్‌ నెక్స్ట్ మూవీ మీదే

ఒక్క సినిమాతో పరిశ్రమలో ఓవర్ నైట్ స్టార్‌డమ్ పొందే అవకాశాలపై చర్చ జరుగుతున్న వేళ, జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రంపై అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. వార్ 2తో బాలీవుడ్‌లో తారక్ భారీగా గుర్తింపు తెచ్చుకుంటారని ఆశించినా, చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినప్పటికీ, హృతిక్ రోషన్‌కు ఏమాత్రం తగ్గకుండా తారక్ తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా డ్రాగన్ అనే పేరు … Read more

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మరో కొత్త స్కీమ్.. న్యూ ఇయర్ వేళ షాకింగ్ ప్రకటన – Telugu News | ICICI Bank has launched another new scheme for investors.

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మరో కొత్త స్కీమ్.. న్యూ ఇయర్ వేళ షాకింగ్ ప్రకటన – Telugu News | ICICI Bank has launched another new scheme for investors.

నిఫ్టీ సెక్టార్ లీడర్స్ ఇండెక్స్‌ ఆధారంగా ఈ ఐసీఐసీఐ ఫండ్ పనితీరు ఉంటుంది. ఆ ఇండెక్స్‌లో ఉండే సూచీల పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లకు రాబడి వస్తుంది. ఈ ఫండ్‌ ద్వారా వచ్చే డబ్బులను ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడతారు. దీర్ఘకాలిక మూలదన వృద్దిని అందించాలనే లక్ష్యంతో ఈ ఫండ్‌ను ఐసీఐసీఐ కొత్తగా తీసుకొచ్చింది. Source link

పక్కాగా ప్లాన్‌ చేసుకుంటున్న రష్మిక – విజయ్‌ దేవరకొండ

పక్కాగా ప్లాన్‌ చేసుకుంటున్న రష్మిక – విజయ్‌ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రిలేషన్షిప్ గురించి గత కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రష్మిక చెప్పిన సంబంధాల నిర్వచనం విజయ్‌కు నచ్చిందని, దాని ఫలితంగానే వచ్చే ఏడాదికి ఇద్దరూ ప్రత్యేక ప్రణాళికలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరి పేర్లను జనాలు వేర్వేరుగా చూడటం మానేశారని, ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని, వచ్చే ఏడాది పెళ్లి బాజాలు మోగనున్నాయని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంపై విజయ్, రష్మిక నేరుగా స్పందించకపోయినా, రష్మిక మాత్రం తన గురించి ఎవరెమనుకున్నా … Read more

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ధురంధర్ రూట్ ఫాలో అవుతున్నారా..? ఎక్కడి ధురంధర్.. ఎక్కడి తారక్ సినిమా.. వీటికి పోలికెక్కడుంది అనుకుంటున్నారు కదా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ఒక్క విషయంలో ధురంధర్ రూట్ అయితేనే సెట్టవుతుందని నీల్ గట్టిగా నమ్ముతున్నారు. మరి ఆయన్నంతగా ఇన్‌స్పైర్ చేసిందేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? వార్ 2 ఫలితం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన ఫోకస్ అంతా నీల్ సినిమాపైనే పెట్టారు. ఈ చిత్రం కోసం చాలా మేకోవర్ … Read more

టాలీవుడ్ నిర్మాతలకు వరంగా మారుతున్న ఆ హీరోలు

టాలీవుడ్ నిర్మాతలకు వరంగా మారుతున్న ఆ హీరోలు

టాలీవుడ్‌లో హీరోలు తక్కువగా ఉన్నారని ఎప్పడైనా అనుకున్నారా..? అదేంటి అంత మాట అనేసారు.. ఇంతమంది హీరోలున్నారు కదా అనుకోవచ్చు. కానీ అన్ని సినిమాలు అందరు హీరోలకు వర్కవుట్ అవ్వవు కదా. ఇక్కడ నిర్మాతలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. వాటికి తగ్గ హీరోలే కావాలి. అలాంటి బ్యాచ్చే ఒకటి టాలీవుడ్‌లో రెడీ అవుతుందిప్పుడు. మరి వాళ్లెవరో చూద్దామా..? స్టార్ హీరోలు అందరికీ దొరకరు.. మీడియం రేంజ్ హీరోలు కూడా బిజీగానే ఉన్నారు.. అందుకే టాలీవుడ్‌లో నిర్మాతలకు బ్యాంకబుల్‌గా మరో … Read more

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకొని.. జాగ్రత్త పడండి! – Telugu News | Online Investment Scam Alert: How Digital Fraud Cost One Investor 1.6 Million

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకొని.. జాగ్రత్త పడండి! – Telugu News | Online Investment Scam Alert: How Digital Fraud Cost One Investor 1.6 Million

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా గణనీయమైన లాభాలను సంపాదించాలని అందరూ ఆసక్తిగా ఉంటారు. ప్రతిరోజూ ఏదో ఒక కంపెనీ IPO మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది, సాధారణ పెట్టుబడిదారులను కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేరేపిస్తోంది. కానీ పెట్టుబడి పెట్టాలనే ఈ ఉత్సాహం మీ జీవితాంతం పొదుపు చేయడాన్ని కోల్పోయేలా చేస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గుజరాత్‌లోని కచ్ జిల్లా నుండి ఒక షాకింగ్ కేసు బయటపడింది. అక్కడ స్టాక్ మార్కెట్ ముసుగులో డిజిటల్ మోసం ఒక … Read more

మహేష్ బాబు కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న

మహేష్ బాబు కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న

ఇన్నాళ్లూ ఓవర్సీస్ అంటే అమెరికా వైపు మాత్రమే చూసిన మన దర్శక నిర్మాతల కళ్లు ఇప్పుడు జపాన్ వైపు కూడా చూస్తున్నాయి. కరెక్టుగా లెక్కేసి కొడితే అక్కడ్నుంచి కూడా 100 కోట్లు ఈజీగా వసూలు చేయొచ్చంటున్నారు హీరోలు. అందుకే వారణాసి విషయంలో ఇలాంటి మాస్టర్ ప్లానే సిద్ధం చేస్తున్నారు రాజమౌళి. మరి ఆయనేం చేస్తున్నారో చూద్దామా..? సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వారణాసి కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ … Read more

PM Modi: వికసిత్ భారత్ లక్ష్యం.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు – Telugu News | Prime Minister Modi made key remarks at the national general secretaries meeting held in Delhi

PM Modi: వికసిత్ భారత్ లక్ష్యం.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు – Telugu News | Prime Minister Modi made key remarks at the national general secretaries meeting held in Delhi

ఆదివారం ఢిల్లీలో జరిగిన జాతీయ ప్రధాన కార్యదర్శల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. పాలన, డెలివరీ, తయారీలో నాణ్యత, శ్రేష్టతకు వికసిత్ భారత్ పర్యాయపదమని వ్యాఖ్యానించారు. యువత బలంతో భారత్ రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌ను అధిరోహించిందని ప్రశంసించారు. గ్గోబల్ ఎక్స్‌లెన్స్, పోటీతత్వానికి మేడిన్ ఇండియా ఓ చిహ్నంగా ఉండాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌ను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన మోదీ.. జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్ పట్ల మన నిబద్దతను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, … Read more