మరణశిక్షే !! ఇరాన్ బెదిరింపు ఆగని నిరసనలు
ఇరాన్లో అంతర్గత సంక్షోభం కొనసాగుతోంది. ఆ దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావరసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్థానిక మార్కెట్లో ట్రే గుడ్లు 35 లక్షలు, లీటరు వంట నూనె ధర 18 లక్షలకు చేరింది. నెలకు సరిపడా సామాను కావాలంటే బస్తాల కొద్దీ డబ్బు తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొనటంతో పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారుపరిస్థితి చక్కబెట్టేందుకు ఇరాన్ ప్రభుత్వం సబ్సిడీలకు బదులు నేరుగా చేతికి డబ్బు ఇస్తోంది. అయినా ఆందోళనలు ఆగడం లేదు. పాలకులపై ప్రజలు … Read more