కియారా అద్వానీకి కలిసి రాని టాలీవుడ్.. మూడు సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్
సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కియారా అద్వానీ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. భరత్ అనే నేను సినిమాలో తన అందంతో, నటనతో ప్రేక్షకులను కవ్వించింది ఈ భామ. ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయ్యింది. ఆతర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ అనే సినిమా చేసింది. … Read more