బాలయ్య, చిరంజీవి మధ్య ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు.. వెయ్యికోట్ల సినిమా చేసింది – Telugu News | Do you recognize the little girl in this photo with Balakrishna and Chiranjeevi, She is Priyanka Dutt


బాణం, ఓం శాంతి, శక్తి , సారొచ్చారు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలను నిర్మిచారు. అలాగే బాలు, జై చిరంజీవ అనే సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించింది ప్రియాంక దత్. బాణం సినిమాకు గాను ప్రియాంక వెండి నంది పురస్కారం అందుకుంది. చిన్న సినిమాలతో పాటు బడా సినిమాలను కూడా నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రియాంక. ఇక ఇప్పుడు ప్రియాంక ఓల్డ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 



Source link

Leave a Comment