Month: May 2026
రన్నింగ్ ట్రైన్లో విలువైన వస్తువులు మాయం.. పోలీసుల ఆపరేషన్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..! | A railway official caught by the police while committing thefts on trains in Kurnool District
రైల్వే శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ప్రయాణికులకు రక్షణగా ఉండాల్సిన ఓ అధికారి.. దొంగగా మారి తోటి ప్రయాణికులనే నిలువుదోపిడీ చేశాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కాడు. ఈ విస్తుగొలిపే ఘటన కర్నూలు రైల్వే సర్కిల్ పరిధిలో వెలుగుచూసింది. అనంతపురం జిల్లా యాడికికి చెందిన పి. బాలరాజు (36) ఆదోనిలో రైల్వే జూనియర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా అతనికి రైళ్లలో ఉచితంగా, తరచుగా ప్రయాణించే వెసులుబాటు ఉంది. అయితే, ఈ అవకాశాన్ని ప్రజల సేవకు … Read more
పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్.. అంతర్జాతీయ వేదికపై మెరుపులు..! స్టార్ నటి లుక్స్ వైరల్
గ్లామర్ ప్రపంచంలో సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి. ఒకవైపు కెరీర్ పరంగా అంతర్జాతీయ వేదికలపై మెరుస్తూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను వారు ఎలా అధిగమిస్తారనేది ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్, టెలివిజన్ నటి ఒకరు సరిగ్గా ఇటువంటి పరిస్థితుల మధ్యే వార్తల్లో నిలిచారు. ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన ఆమె, ప్రస్తుతం ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ చలనచిత్రోత్సవాలలో సందడి చేస్తున్నారు. … Read more
Salman Khan is angry, and showing it through late-nights posts: No strategy, no filter, no apologies
Salman Khan is angry, and showing it through late-nights posts: No strategy, no filter, no apologies Source link
పంటను చూసి.. వయసు మరచి..! పల్టీలు కొడుతూ అన్నదాత సంబురం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో ఇదే | Mahabubnagar Farmer Joy Touches Sky: Elderly Farmer Celebrates Record Paddy Yield with Flips in Field Watch Video
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొస్తేనే రైతుకు పట్టలేనంత సంతోషం. అలాంటిది ఓ రైతుకు అధిక దిగుబడి వచ్చింది. ఇంకేముంటుంది ఆ అన్నదాత ఆనందం అంతా ఇంతా కాదు. ఆ సంతోషాన్ని చూడాలంటే రెండు కళ్లు చాలవు. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ వృద్ధ రైతు ఆనందకేళి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన రైతు బుడ్డ మల్లయ్య ఎప్పటిలానే ఈ సారి తన వ్యవసాయ పొలంలో వరిధాన్యం పండించాడు. విత్తనాల … Read more
Chiranjeevi: తెలంగాణ ఈఏపీసెట్ టాప్ ర్యాంకర్ కలను నిజం చేసిన చిరంజీవి.. గిఫ్ట్ ఏమిచ్చారో తెలుసా? వీడియో
తెలంగాణ ఈఏపీసెట్ లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని ఎం. రుషి కలను నిజం చేశారు చిరంజీవి. పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ‘ఈఏపీసెట్లో స్టేట్ టాప్ ర్యాంక్ వస్తే మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడిస్తా’ అని రుషి తండ్రి ఆమెకు గతంలో మాట ఇచ్చారు. దీంతో ఆమె అహర్నిశలు శ్రమించి టాపర్ గా నిలిచింది. అలా ఆ తండ్రి తన కూతురికి ఇచ్చిన ప్రామిస్ ను చిరంజీవి నెరవేర్చారు. రుషి సాధించిన అద్భుత విజయానికి ముగ్ధుడైన చిరంజీవి, … Read more
NewsOpinion40 Years Ago40 years ago May 20, 1986: Stern warning to Colombo
40 years ago May 20, 1986: Stern warning to Colombo Source link
వీడు మామూలోడు కాదు.. స్కెచ్ వేస్తే టార్గెట్ ఫిక్స్.. పగలు రెక్కీ.. రాత్రికి చోరీ.. ‘కట్టర్’ దొంగ ఖేల్ఖతం! | Narayanpet District Police arrested masked thief responsible for a series of thefts
వరుస దొంగతనాలు చేసిన ముసుగు దొంగ ఆట కట్టించారు నారాయణపేట జిల్లా పోలీసులు. గత కొన్ని రోజులుగా సుమారు 10 దొంగతనాలు చేసి ఖాకీల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తెల్లవారుజామున తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించి పోలీసులకు చిక్కాడు. దీంతో దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మక్తల్, మరికల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని మక్తల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న తెల్లవారుజామున … Read more
NTR Neel Movie Glimpse: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ పవర్ ఫుల్ గ్లింప్స్ వచ్చేసింది.. టైటిల్ కూడా అద్దిరిపోయిందిగా
దేవర, వార్ 2 వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ … Read more
Heat Wave: ఎండ ఎక్కువగా ఉందా..? క్షణాల్లోనే నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు.. | Heatwave Insurance Introduced for Workers: Compensation for Missing Work Due to Extreme Heat
దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. భానుడి ఉగ్రరూపంతో మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లాలంటేనే జనాలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవనం కొనసాగించేవారికి మరింత కష్టతరంగా మారింది. ఎండలకు పనులకు వెళితే వడదెబ్బ బారిన పడటంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో కొంతమంది ఎండ దెబ్బకు పనులకు వెళ్లకపోవడంతో జీవనం కష్టతరం అవుతుంది. ఇలాంటి వారి కోసం హీట్ వేవ్ ఇన్యూరెన్స్లు మార్కెట్లోకి వచ్చేశాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల … Read more