Schools: విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. ఒంటిపూట బడులపై కీలక ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలం మొదలైపోయింది. ఎండలు ఇప్పటినుంచే దంచికొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ ప్రభావం క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు ఒంటి పూట బడులను నిర్వహిస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో ఒంటిపూట బడులు మొదలవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఒంటిపూట విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఎండల కారణంగా చిన్నారుల … Read more