లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్ మేనేజర్ చేతివాటం
బ్యాంకుల్లో డబ్బులు నగలు భద్రంగా ఉంటాయని నమ్మే సామాన్యులకు షాకింగ్ వార్త ఇది. ఓ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్, కస్టమర్లు లోన్ కోసం పెట్టిన బంగారాన్ని దొంగతనంగా వాడుకుని ఏకంగా 3.5 కోట్ల రూపాయల మోసానికి తెరలేపాడు. బెంగళూరులోని గిరినగర్ బ్రాంచ్లో షాకింగ్ ఘటన జరిగింది. బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్గా కిరణ్ కుమార్ పనిచేస్తున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం కిరణ్ కుమార్ కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్కి బానిసయ్యాడు. తన వ్యసనాల కోసం డబ్బు అవసరమవ్వడంతో బ్యాంకు లాకర్లపై … Read more