విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో బిజీగా ఉన్నాడు. సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టిన కోహ్లీ, తన ఫామ్తో అభిమానులను అలరిస్తున్నాడు. మొదటి మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్పై సెంచరీ బాదిన విరాట్, గుజరాత్తో జరిగిన రెండో మ్యాచ్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరులోని అలుర్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ కేవలం 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్తో 77 … Read more