Telangana: గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ పతంగి ప్రియుల ఉత్సాహం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. నిషేధిత నైలాన్ మాంజా కారణంగా మేడ్చల్ జిల్లా కీసరలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కీసరకు చెందిన జశ్వంత్ మల్లిఖార్జున నగర్ కాలనీ మీదుగా వెళ్తుండగా గాలిలో తెగిపన మాంజా అకస్మాత్తుగా అతని మెడకు చుట్టుకుంది. దారం పదునుగా ఉండటంతో జశ్వంత్ మెడ భాగం తీవ్రంగా తెగిపోయింది. రక్తస్రావం ఎక్కువగా కావడంతో గమనించిన స్థానికులు హుటాహుటిన … Read more