Today News Headlines for School Assembly, July 20, 2026: School holidays announced for FIFA finals, Delhi HC refuses shifting Wangchuk to private facility

Today News Headlines for School Assembly, July 20, 2026: School holidays announced for FIFA finals, Delhi HC refuses shifting Wangchuk to private facility

3 min readNew DelhiUpdated: Jul 19, 2026 06:08 PM IST School Assembly News Headlines for Today, July 20, 2026: Here are the top School Assembly News Headlines for July 15. Today’s highlights include the detention of Ken-Betwa protest leader Amit Bhatnagar, the Delhi High Court’s decision on Sonam Wangchuk’s hospital transfer, and the Uttarakhand government putting … Read more

అమ్మమ్మల కాలంలా.. మెంతి టమాటా పచ్చడి ఎలా చేయాలి అంటే?

అమ్మమ్మల కాలంలా.. మెంతి టమాటా పచ్చడి ఎలా చేయాలి అంటే?

కావాల్సిన పదార్థాలు : టమాటాలు – 1/2 కిలో, గట్టిగా ఎర్రగా ఉండాలి.మెంతులు – 2 టేబుల్ స్పూన్లు.ఎండుమిర్చి – 8 నుండి 10. ఆవాలు – 1/2 టీస్పూన్. ఇంగువ – చిటికెడు. పసుపు – 1/2 టీస్పూన్. ఉప్పు – రుచికి సరిపడా. బెల్లం – చిన్న ముక్క, పులుపు తగ్గడానికి. నూనె – 4 గరిటెలు, నువ్వుల నూనె అయితే ఇంకా రుచి బాగుంటుంది. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మెంతి ఆకు … Read more

418 Movie: ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ 418.. రిలీజ్ డేట్‌ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

418 Movie: ప్రశాంత్ నీల్ హారర్ థ్రిల్లర్ 418.. రిలీజ్ డేట్‌ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక హారర్ థ్రిల్లర్ ‘418’ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కీర్తన్ నడగౌడ కథ, దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య రాజ్, చరణ్ … Read more

నాటుకోడిని కాల్చే ముందు పసుపు ఎందుకు పూస్తారు? అసలు కారణం ఇదే! | Why turmeric is applied to country chicken after plucking feathers

నాటుకోడిని కాల్చే ముందు పసుపు ఎందుకు పూస్తారు? అసలు కారణం ఇదే! | Why turmeric is applied to country chicken after plucking feathers

గ్రామాల్లో నాటుకోడిని శుభ్రం చేసే విధానం పట్టణాల్లో కనిపించే చికెన్ ప్రాసెసింగ్‌కు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ముందుగా కోడిని కోసిన తర్వాత వేడి నీళ్లలో కొద్దిసేపు కాగబెట్టి ఈకలు పీకేస్తారు. ఆ తర్వాత కోడి ఒంటికి పసుపు రాసి మంటపై స్వల్పంగా కాల్చడం ఆనవాయితీ. చాలామంది ఇది కేవలం సంప్రదాయం అనుకుంటారు. కానీ దీని వెనుక కొన్ని ఆచరణాత్మక కారణాలు కూడా ఉన్నాయి. మిగిలిన వెంట్రుకలు తొలగిపోవడానికి ఈకలు పీకిన తర్వాత కూడా కోడి చర్మంపై చాలా … Read more

Vanu Madhav : వేణుమాధవ్ చనిపోయినప్పుడు వెళ్లలేకపోయా.. ఇప్పటికీ బాధపడుతూ ఉంటా.. జబర్దస్త్ నటుడు..

Vanu Madhav : వేణుమాధవ్ చనిపోయినప్పుడు వెళ్లలేకపోయా.. ఇప్పటికీ బాధపడుతూ ఉంటా.. జబర్దస్త్ నటుడు..

ప్రముఖ హాస్యనటుడు తిరుపతి ప్రకాష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు వేణు మాధవ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. వేణు మాధవ్ మరణించిన సమయంలో ఎదురైన వ్యక్తిగత విషాదం గురించి మాట్లాడుతూ, “వేణు చనిపోయినప్పుడు ఆయన చూడలేకపోయాను నేను. అదే టైంలో మా అమ్మగారు ఏప్రిల్ 14న పోయారు. అన్న ఏప్రిల్ 27 లేదా 28న చనిపోయారు, సేమ్ ఇయర్,” అని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లికి సంబంధించిన 10వ రోజు కార్యక్రమాల … Read more

Viral Video: రోడ్డుపై నిమ్మరసం తాగుతున్నారా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..! | Uttar Pradesh: lucknow railway station man brought water from Toilet and mixed in Shikanji shocking video goes viral

Viral Video: రోడ్డుపై నిమ్మరసం తాగుతున్నారా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..! | Uttar Pradesh: lucknow railway station man brought water from Toilet and mixed in Shikanji shocking video goes viral

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో రైల్వే స్టేషన్‌లో నిమ్మరసం విక్రయిస్తున్న ఓ వ్యక్తి, పబ్లిక్ రెస్ట్‌రూమ్‌ నుంచి నీటిని తీసుకొచ్చి నిమ్మరసం తయారీలో కలిపినట్లు ఆరోపిస్తూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఆహార భద్రత, పరిశుభ్రత, ప్రజారోగ్యంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరల్ వీడియోలో ఒక నిమ్మరసం విక్రేత తన బండి వద్ద నుంచి వెళ్లి సమీపంలోని పబ్లిక్ … Read more

72nd National Film Award: టీవీ9 అసిస్టెంట్‌ ఎడిటర్‌ సంజీవ్ శ్రీవాస్తవకు బెస్ట్ సినీ క్రిటిక్‌ అవార్డు

72nd National Film Award: టీవీ9 అసిస్టెంట్‌ ఎడిటర్‌ సంజీవ్ శ్రీవాస్తవకు బెస్ట్ సినీ క్రిటిక్‌ అవార్డు

72nd National Film Award: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలను శనివారం జూలై 18, 2026న ప్రకటించింది. జనవరి 2024 నుండి డిసెంబర్ 31, 2024 మధ్య విడుదలైన చిత్రాలకు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, నాన్-ఫీచర్ ఫిల్మ్ విభాగాలలో ఈ పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమాన్ని పిఐబి ఇండియా యూట్యూబ్‌లో ప్రసారం చేసింది. ఈ సంవత్సరం రాజ్‌కుమార్ రావు నటించిన ‘శ్రీకాంత్’ చిత్రానికి … Read more

జగన్నాథుడికి స్టెతస్కోప్‌తో వైద్య పరీక్షలు.. దేవుడికి 15 రోజుల చికిత్స ఎందుకు చేస్తారో తెలుసా? | Why Does Lord Jagannath Undergo a 15 Day Treatment? The Unique Ritual of Medical Examination Explained

జగన్నాథుడికి స్టెతస్కోప్‌తో వైద్య పరీక్షలు.. దేవుడికి 15 రోజుల చికిత్స ఎందుకు చేస్తారో తెలుసా? | Why Does Lord Jagannath Undergo a 15 Day Treatment? The Unique Ritual of Medical Examination Explained

Lord Jagannath Medical Checkup Telugu: ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో స్వామివారికి ప్రతీకాత్మకంగా వైద్య పరీక్షలు నిర్వహించే అపూర్వమైన సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం స్నాన పౌర్ణిమ సందర్భంగా శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవికి 108 పవిత్ర కలశాల జలంతో మహా అభిషేకం (రాజస్నానం) నిర్వహిస్తారు. ఈ అభిషేకం అనంతరం దేవతలకు జ్వరం వచ్చినట్లుగా భావిస్తారు. దీంతో ప్రారంభమయ్యే ‘అనసార’ కాలంలో వరుసగా 15 రోజుల పాటు స్వామివారు భక్తులకు … Read more

Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ విజయవంతం అనంతరం కొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్న పవన్.. ఇటీవల డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. అయితే పవన్ భుజానికి సర్జరీ సక్సెస్ కావడంతో ఆయన ఆరోగ్యం కోసం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు పవన్ సతీమణి అన్నా లెచినోవా తిరుమల చేరుకున్నారు. ముందుగా … Read more