ఆ సినిమాలో చేసినందుకు చాలా బాధపడ్డా.. అందుకే సినిమాలకు దూరం అయ్యా.! షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
ఆనంద్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి కమలినీ ముఖర్జీ, స్టైల్, గోదావరి, గమ్యం వంటి పలు విజయవంతమైన చిత్రాలలో కథానాయికగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. చివరిగా 2014లో విడుదలైన గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించిన ఆమె, ఆ తర్వాత రెండు పరభాషా చిత్రాలు చేసి 2016 నుంచి సినీ రంగానికి పూర్తిగా దూరమయ్యారు. ఈ అందాల భామ స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఉన్నట్టుండి ఈ అమ్మడికి ఆఫర్స్ … Read more