Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళల అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే మహిళలను ప్రోత్సహించేందుకు కొత్త స్కీమ్ను మొదలుపెట్టనుంది. ఈ విషయాన్ని లోక్సభలో ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యాపారంలో రాణించాలనుకునే మహిళలకు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అత్యల్ప వడ్డీ రేటుకు రుణాలు అందించనున్నట్లు స్పష్టం చేసింది. కేవలం ఎస్సీ,ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ సదుపాయం కల్పించనుంది. ఈ లోన్ చెల్లించేందుకు ఏడేళ్ల కాలపరిమితి, 18 నెలల మారటోరియం … Read more