Actress Prathyusha: ఎప్పుడైనా సిద్ధార్థ్ రెడ్డిని క్షమించాలనిపించిందా? ప్రత్యూష తల్లి ఆన్సర్ ఇదే.. వీడియో
ప్రముఖ సినీ నటి ప్రత్యూష కేసులో నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు ప్రధాన నిందితుడు సిద్ధార్ధ్రెడ్డి. ఇన్నేళ్లుగా అమెరికాలో ఉన్న అతను సుప్రీం కోర్టు ఆదేశాలతో సుమారు 24 ఏళ్ల తర్వాత కోర్టులో లొంగిపోయాడు. 2002 ఫిబ్రవరి 23న కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగారు సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా..సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నాడు. అయితే ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్యేనంటూ ఆమె తల్లి న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యూష … Read more